పోస్ట్‌లు

ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత రెడ్డి ప్రోగ్రెస్ రిపోర్టు || One N More

చిత్రం

అదీ ఆత్మగౌరవం అంటే, ఇదీ ఆత్మాభిమానం అంటే.

ఎంతోమందికి విద్యా దానం చేసిన ఓ టీచర్ రిటైర్ అయిన తర్వాత భర్త, బిడ్డల నిరాదరణకు గురై బిచ్చగత్తెగా మారి పిచ్చిదానిలా వీధుల్లో తిరుగుతుంటే ఆమె వద్ద చదువుకున్న విద్యార్థులు బిడ్డలకంటే ప్రేమగా ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. మా ఇంటికి రమ్మంటూ ప్రాధేయపడ్డారు. ఆర్థిక సహాయం చేస్తామంటూ అర్థించారు. అయినా ఆ టీచర్ వినలేదు. తన ఖర్మకు తనను ఇలాగే వదిలేయమని ప్రాధేయపడింది. ఆమె దగ్గర చదువుకుని ఉన్నత స్థాయికి పోయిన విద్యార్థులు బలవంతంగా తమ టీచర్ ను వృద్ధాశ్రమానికైనా తరలించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. కేరళలో ఒక టీచర్ కన్నీటి గాధ ఇది. వృద్ధాప్యంలో బిడ్డలు తల్లిదండ్రులను వదిలేసినా, ఫేస్ బుక్ లో తమ టీచర్ దుస్థితిని చూసిన విద్యార్థులు కన్నబిడ్డలకంటే ఎక్కువగా ప్రేమ చూపి తమ గురుభక్తిని నిరూపించుకున్నారు. కేరళలోని తంపనూరు రైల్వే స్టేషన్లో ఈనెల 5వతేదీన విద్య అనే ఓ యువతి చిరిగిన గుడ్డలు, తైల సంస్కారం లేని తలతో రైల్వే స్టేషన్ ముందు బిచ్చమెత్తుకుంటున్న ఓ వృద్ధురాలిని చూసింది. ఆకలిగా ఉన్నావా అని అడిగితే లేదంటూ ఆ వృద్ధురాలు సమాధానం చెప్పింది. విద్య ఆమెకు ఆకలి లేదన్నా ఆమె పరిస్థితి చూసి టిఫిన్ తెచ్చి ఇచ్చింది. తర్వాత ఆమ...

ఆరోగ్య సూత్రాలు

డాక్టర్ అన్నాలి మాథుర్, చైర్మన్ & CMO, ఇండో అమెరికా ఆసుపత్రి (IAH ), దక్షిణ డకోటా (U. S. A). ఈ సందేశం భారతదేశంలో వైద్యులు (ప్రజా ప్రయోజనం కోసం ఫార్వార్డ్ చేయబడిన) నుండి తీసుకోబడింది. 1) APPY FI...

విశిష్ట సంపర్క్ అభియాన్ - ఇంటింటికి బీజేపీ యాగగిరి గుట్ట మండలం

విశిష్ట సంపర్క్ అభియాన్ - ఇంటింటికి బీజేపీ యాగగిరి గుట్ట మండలం యాదగిరి పల్లి గ్రామంలో ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకుంటూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస...

గంధమల్ల రిజర్వాయరు పనులు ఎజెండా గా ఈ రోజు ప్రభుత్వ విప్ అధ్యక్షతన రెవిన్యూ డివిజన్ కార్యాలయము

గంధమల్ల రిజర్వాయరు పనులు ఎజెండా గా ఈ రోజు ప్రభుత్వ విప్ అధ్యక్షతన రెవిన్యూ డివిజన్ కార్యాలయములో జరిగిన సమీక్ష సమావేశము లో భువనగిరి RDO గారు, గంద మల్ల EE అశోక్ గారు, DEE ఖుర్...

తొలిఏకాదశి విశేషం ఏమిటంటే...!!

చిత్రం
   తొలిఏకాదశి.ఆషాడ మాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని తొలిఏకాదశి అంటారు.తొలిఏకాదశి అంటే మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి అని.ఈ రోజున ఆ పరమాత్మ అయిన శ్రీమహావిష్ణువు య...

గంధమల్ల-బస్వాపురం రిజర్వాయర్ ముంపు బాధిత రైతులకు ఎకరానికి 50లక్షలు చెల్లించాలి - బీమారం నర్సింహులు

         రిజర్వాయర్ వల్ల భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం కోసం ఈ నెల 29న గంధమల్లలో CPI(ML)న్యూ డెమోక్రసీ యాదాద్రి జిల్లా కమిటీ ఆద్వర్యంలో  జరుపుతున్న జిల్లా సదస్సు...