విశిష్ట సంపర్క్ అభియాన్ - ఇంటింటికి బీజేపీ యాగగిరి గుట్ట మండలం
విశిష్ట సంపర్క్ అభియాన్ - ఇంటింటికి బీజేపీ
యాగగిరి గుట్ట మండలం యాదగిరి పల్లి గ్రామంలో ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకుంటూ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సుమారు 350 కి పైగా కుటుంబాలను కలవడం జరిగింది.
రాత్రి 9 గంటలవరకు జరిగిన ఈ కార్యక్రమంలో సహకరించిన బీజేపీ మండల శాఖ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామస్తులకు హృదయ పూర్వక కృతఙ్ఞతలు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి