డబుల్ బెడ్రూం కాదు కనీసం సింగిల్ బెడ్రూం ఐనా ఈవ్వండి...కల్లూరి
ఈరోజు తుర్కపల్లి మండలంలోని భీల్యా నాయక్ తండా మరియు చిన్నలక్మపూర్ లో పూరి గుడిసెలకు కల్లూరి రామచంద్ర రెడ్డి ఆధ్వర్యంలో నిరుపేద గిరిజన కుటుంబాలకు టార్పెఇన్లు అందించారు,
ఈకార్యక్రమంలో తెలంగాణ పరిరక్షణ సమితి నాయకుడు భూక్య సంతోష్ నాయక్ మాట్లాడుతూ
కనీస అవసరం ఐనా నివాసంచడానికి ఇల్లు కూడా లేకుండా జీవస్తున సామాన్య ప్రజలకు....కనీసం సింగిల్ బెడ్ రూమ్లు ఐనా నిర్మించాలని ప్రభుత్వంనికి డిమాండ్ చేశారు......tps సభ్యులు పాండు నాయక్,సుధాక్,రమేష్,ముతుకుపల్లీ రవి,ప్రశాంత్,రాజు మరియు గ్రామ యూవకులు పాల్గొన్నారు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి