బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో అన్న క్యూరియాసిటీని ప్రపంచవ్యాప్తంగా రేకెత్తించిన దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి-2తో పలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా `బాహుబలి-2` తొలిరోజు `బాక్సాఫీస్ ` కలెక్షన్లకు బాలీవుడ్ బెంబేలెత్తిపోయింది. ఒక దక్షిణాది చిత్రానికి దక్కిన తొలిరోజు కలెక్షన్ల రికార్డును ఎలాగైనా బద్దలు కొట్టాలని కంకణం కట్టుకుంది. అయితే ఈ ఏడాదికి మాత్రం ఆ కలలన్నీ...కల్లలుగానే మిగిలిపోయాయి. ఇప్పటివరకు విడుదలైన బాలీవుడ్ చిత్రాలేవీ బాహుబలి-2 తొలిరోజు కలెక్షన్ల దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ డిజాస్టర్ మూవీ ట్యూబ్ లైట్ తర్వాత భారీ అంచనాల నడుమ విడుదలైన 'టైగర్ జిందా హై' చిత్రం కూడా ఆ రికార్డును అధిగమించలేకపోయింది. సల్లూ భాయ్ తాజా చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 5700ల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం 'బాహుబలి 2' రికార్డును బద్దలు కొడుతుందని బాలీవుడ్ సినీ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ సల్లూ భాయ్ చిత్రం కేవలం రూ. 33.75 కోట్లు కలెక్ట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. బాహుబలి-
కేంద్ర ప్రభుత్వం ఉపాధి కోల్పోయిన ఎంతో మంది నిరుద్యోగుల కోసం ఆర్థిక సహాయంతో స్వయం ఉపాధి కల్పించేలా కేంద్రం పలు పథకాలు చేపట్టింది. వీటి ద్వారా ఉపాధి కల్పించేలా ప్రణాళికలను తయారు చేసింది. అయతే వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు యువతరం పై ఉంది. లాక్ డౌన్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఉపాధి కోల్పోయిన ఎంతో మంది నిరుద్యోగుల కోసం ఆర్థిక సహాయంతో స్వయం ఉపాధి కల్పించేలా కేంద్రం పలు పథకాలు చేపట్టింది. వీటి ద్వారా ఉపాధి కల్పించేలా ప్రణాళికలను తయారు చేసింది. అయతే వీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు యువతరం పై ఉంది. కేంద్ర సహకారంతో చేసుకునే వ్యాపారాల్లో మిల్ డెయిరీ కూడా ఒకటి.కరోనా కాలంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని పనులు నిలిచిపోయినప్పటికీ, పాలు మరియు పాల ఉత్పత్తుల డిమాండ్, ధర మరియు సరఫరాలో మాత్రం ఏ మాత్రం కొరత కనబడలేదు. మరోవైపు, పశుసంవర్ధకతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించింది. ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని నిరుద్యోగులు పాల డెయిరీని ప్రారంభించవచ్చు. డెయిరీని చిన్న పెట్టుబడితో ప్రా
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి