పోస్ట్లు
BIGBOSS SEASON IV FUNNY TROLLS || DAY_03 || TMU™ || NOTHINGSTARS✓
- లింక్ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్లు
BIGBOSS SEASON IV FUNNY TROLLS DAY_02 || TMU || NOTHINGSTARS✓
- లింక్ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్లు
BIGBOSS SEASON IV Funny Trolls || Day_1 || TMU ||NOTHINGSTARS ✓
- లింక్ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్లు
ఇలా చేసారంటే నెలకి 30000 సంపాదించవచ్చు Genuine tricks to use Meesho Ap...
- లింక్ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్లు
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్.. 14 మందిలో ఐదుగురు యాంకర్లు!
- లింక్ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్లు
బిగ్ సీజన్ 4 ఎప్పుడన్నదానిపై క్లారిటీ ఇస్తూ స్టార్ మా అఫీషియల్ ప్రోమో విడుదల చేయడంతో ఈ షో కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 6 సాయత్రం 6 గంటలకు స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కానుంది. తెలుగు టెలివిజన్లోఅత్యుత్తమమైన రేటింగ్స్ సాధించి వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన అదిపెద్ద నాన్ ఫిక్షన్ షో బిగ్ బాస్ను ఈసారి వినూత్న తరహాలో అందించనున్నారు. వంద రోజులకు పైగా బుల్లితెర అభిమానులకు వినోదాన్ని పంచనున్నారు. అయితే ఈ సీజన్కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు. ఇక సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ ఎవరన్నదానికి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత కొంత కాలంగా నోయల్, టీవీ 9 దేవి నాగవల్లి, రఘు మాస్టర్, దేత్తడి హారిక తదితరులు పేర్లు గట్టిగా వినిస్తుండగా.. రీసెంట్గా 14 మందితో కూడి లిస్ట్ ఒకటి బయటకు వచ్చింది 1. టీవీ 9 యాంకర్ దేవి నాగవల్లి (TV9 News Presenter Devi) 2. యాంకర్ లాస్య మంజునాథ్ (anchor lasya manjunath) 3. జబర్దస్త్ అవినాష్ (jabardasth avinash) 4. గంగవ్వ (YouTube Gangavva) 5. కొరియోగ్రాఫర్ కమ్ డాన్స్ మాస్టర్ అమ్మా రాజశేఖర్ (Amma Rajasekhar) 6. సింగర్ నోయల్
అయోధ్యపై వ్యాఖ్యలు.. చిక్కుల్లో అసదుద్దీన్?
- లింక్ను పొందండి
- ఈమెయిల్
- ఇతర యాప్లు
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. యాంటీ టెర్రరిస్ట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ వీరేశ్ శాండిల్య ఈ పిల్ ను దాఖలు చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ కార్యక్రమంపై ఓవైసీ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రధాని మోడీ హాజరుపై ఓవైసీ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. అయోధ్య చరిత్ర నుంచి బాబ్రీ మసీదు ఘటన ఎప్పటికీ తుడిచిపెట్టుకుపోదని వ్యాఖ్యానించారు. అయోధ్యలో బాబ్రీ మసీదు ఉండేదని.. ఉందని.. ఖచ్చితంగా ఉంటుందని అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. చరిత్రను ఎవరూ మార్చలేరంటూ అసదుద్దీన్ వ్యాఖ్యానించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రధాని మోడీ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఓ వర్గం ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం రాజ్యాంగ విరుద్దం అంటూ గతంలో విమర్శించారు. ఆ తర్వాత ఈనెల 30న ఓ చానెల్ డిబేట్ లో పాల్గొన్న అసదుద్దీన్ సుప్రీం కోర్టు పవిత్రతను - విజ్ఞతను తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తప్పుపడుతూ పిటీషనర్ ఓ పిల్ దాఖలు చేశారు. దీనిపై త్వరలోనే సుప్రీంల